గ్లోబల్‌ ఏఐ సదస్సు.. రోడ్‌మ్యాప్‌ ను ఆవిష్కరించిన CM రేవంత్‌

85చూసినవారు
గ్లోబల్‌ ఏఐ సదస్సు.. రోడ్‌మ్యాప్‌ ను ఆవిష్కరించిన CM రేవంత్‌
హైదరాబాద్‌ నగరంలోని హెచ్‌ఐసీసీలో గ్లోబల్‌ ఏఐ సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఏఐ రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరించారు. రాబోయే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యలను ఇందులో పేర్కొన్నారు. ఈ సదస్సుకు వివిధ ఐటీ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఏఐలో పూర్తిగా పట్టు సాధించబోతున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్