బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 పెరిగి రూ.90,600కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.100 పెరిగి రూ.98,830 పలుకుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.