గత కొంతకాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నేపథ్యంలో శనివారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో శుక్రవారం రూ.91,150 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.300 పెరిగి రూ.90,450కి చేరుకుంది. అలాగే, రూ.98,350 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలపై ఇవాళ రూ.330 పెరిగి రూ.98,680కి చేరింది. వెండి ధర సైతం రూ.100 తగ్గి కిలో రూ.1,10,900గా ఉంది.