గుడ్ న్యూస్: ఆధార్ అప్డేట్ గడువు పెంపు

57చూసినవారు
గుడ్ న్యూస్: ఆధార్ అప్డేట్ గడువు పెంపు
ఆధార్‌ కార్డును పదేళ్లుగా అప్డేట్‌ చేసుకోని వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఈనెల 14న ముగియనుండటంతో గడువును పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి రుసుము లేకుండా డిసెంబర్ 14 లోపు ఆధార్‌ను అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. గడువు తర్వాత రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం ఆధార్ సేవా కేంద్రం లేదా https://myaadhaar.uidai.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్