శాసనసభ, మండలిలో రేపు కీలక ప్రకటన చేయనున్న ప్రభుత్వం

77చూసినవారు
శాసనసభ, మండలిలో రేపు కీలక ప్రకటన చేయనున్న ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం మంగళవారం జరగనున్న శాసనసభ, మండలిలో కీలక ప్రకటన చేయనుంది. సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణనపై రేవంత్ సర్కార్ ప్రకటన చేయనుంది. ఎస్సీ వర్గీకరణపై, ఏకసభ్య కమిషన్‌ నివేదికపై ప్రకటన తెలంగాణ ప్రభుత్వం చేయనుంది. ఈ మేరకు శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేయనున్నారు. అలాగే మండలిలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్