మహాత్మాగాంధీకి గవర్నర్, సీఎం నివాళులు

58చూసినవారు
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి సీఎం రేవంత్, లంగర్‌హౌస్ బాపూ ఘాట్ వద్ద ఆ మహనీయుడికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సర్వమత ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు తుమ్మల, పొన్నం, పొంగులేటి, సురేఖ, వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల రావు, పీసీసీ అధ్యక్షుడు మహేష్, CS శాంతి కుమారి, డీజీపీ జితేందర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్