ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన GT జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్మన్ గిల్ (60), సాయి సుదర్శన్ (56) అర్థశతకాలతో రాణించారు. LSG బౌలర్లలో రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీయగా.. అవేష్, దిగ్వేష్ తలో వికెట్ తీశారు.