హైకోర్టులో సీఎం రేవంత్ పిటిషన్‌పై విచారణ

51చూసినవారు
హైకోర్టులో సీఎం రేవంత్ పిటిషన్‌పై విచారణ
సీఎం రేవంత్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. గచ్చిబౌలి PSలో నమోదైన కేసును కొట్టేయాలని సీఎం పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషన్‌ను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రీకి న్యాయమూర్తి ఆదేశించారు. గోపన్‌పల్లిలో భూవివాదంలో ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు 2016లో రేవంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం RR జిల్లా కోర్టులో కేసు విచారణ ఉంది. 2020లో కేసును కొట్టేయాలంటూ రేవంత్ వేసిన పిటిషన్ తిరస్కరించడంతో HCని ఆశ్రయించాడు.

సంబంధిత పోస్ట్