పారిస్ ఒలింపిక్స్ క్రీడల కోసం భారత ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు పెట్టిందంటే?

67చూసినవారు
పారిస్ ఒలింపిక్స్ క్రీడల కోసం భారత ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు పెట్టిందంటే?
పారిస్ ఒలింపిక్స్ 2024 కోసం అథ్లెటిక్స్‌పై భారత ప్రభుత్వం రూ. 470 కోట్లు ఖర్చు చేసిందని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. బ్యాడ్మింటన్‌ క్రీడకు సంబంధించి రూ.72.03 కోట్లు, బాక్సింగ్‌కు రూ. 60.93 కోట్లు, షూటింగ్‌కి రూ.60.42 కోట్లు, హాకీకి రూ. 41.3 కోట్లు, ఆర్చరీకి రూ. 39.18 కోట్లు, ₹37.8 కోట్లు ఖర్చు చేసింది. రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్‌పై రూ. 27 కోట్లు మరియు టేబుల్ టెన్నిస్‌పై రూ. 12.92 కోట్లు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్