అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

69చూసినవారు
అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
TG: అనుమానంతో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ మండల పరిధిలోని బొక్కలోనిపల్లికి చెందిన రాజేష్ (35) సరిత (30) దంపతులు కాగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సరిత ప్రవర్తనలో తేడా ఉందని అనుమానంతో తరచూ గొడవ పడుతున్నాడు. గురువారం ఇద్దరూ పెళ్లికి వెళ్లొచ్చి ఇంట్లో మరొసారి గొడవపడ్డారు. ఈక్రమంలో ఆగ్రహంతో ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్యపై దాడి చేసి చంపాడు. అనంతరం భయంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్