స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎల్బి సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అత్యధిక గ్రామాలను ఏకాగ్రేవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలదేనని చెప్పారు. గ్రామాల్లో హామీల అడుగుకు ముందడుగు వేయాలని ఆదేశించారు. సీసీ రోడ్లు, ఆలయాలు, నిర్మాణ అనుమతులకు నిధులు మంజూరుకు మంత్రుల అనుమతి కొరలన్నారు. బిసిలకు 42 శాతం స్థానిక సంస్థల పదవులు, కేటాయించే బాధ్యతను వారికే కేటాయించారు.