అంబర్ పేట్ లో కాంగ్రెస్ శ్రేణుల ర్యాలీ

71చూసినవారు
దేశంలో ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతో పోరాటం చేస్తున్న భారత సైన్యానికి మరింత ఆత్మస్థైర్యాన్ని అందించాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. పాక్ దుశ్చర్యను నిరసిస్తూ శనివారం అంబర్ పేట్ అలీ కేఫ్ చౌరస్తాలోని పూలే విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పార్టీ శ్రేణులు భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విహెచ్ హనుమంతరావు, ఫిరోజ్ ఖాన్, శంభుల ఉషా శ్రీ, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్