చార్మినార్‌: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రామచందర్‌రావు

13చూసినవారు
చార్మినార్‌: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రామచందర్‌రావు
మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావు చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని శనివారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న ఆయన తొలుత వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన నివాసం నుంచి ర్యాలీగా బయల్దేరారు. ఈ సందర్భంగా ఉస్మానియా వర్సిటీలోని సరస్వతీ దేవాలయంలోనూ పూజలు నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్