నేడు కొండగట్టుకు ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్

59చూసినవారు
నేడు కొండగట్టుకు ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు కొండగట్టు అంజన్నను దర్శించుకుని, మొక్కు తీర్చుకోనున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి మాదాపూర్‌లోని తన ఇంటికి వచ్చారు. శనివారం ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు వెళ్తారు. 11 గంటలకు అంజనేయస్వామి వారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకుంటారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్