హైదరాబాద్‌: కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు

65చూసినవారు
హైదరాబాద్‌: కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు
హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కు శుక్రవారం ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో జూన్‌ 16న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో ఇదివరకే ఓసారి ఆయన విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్