సంఘ సంస్కర్త, బలహీనుల బలం, మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులో శుక్రవారం జ్యోతిబా ఫూలే విగ్రహం ఏర్పాటుకు ఫూలే జయంతి సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఫూలే విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు స్థలం పరిశీలించారు.