భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతదేశం అని రంగాల్లో రాణించి శత్రు సేనలను తుద ముట్టించి విజయం సాధించాలంటూ శ్రీనగర్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో అవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అనువిదంగా మృత్యుంజయ మహామంత్రాలతో కార్యక్రమం నిర్వహించినట్లు వేద పండితులు జ్యోతిష్చంద్ర శర్మ తెలిపారు.