మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో రైతులకు, హమాలీ కూలీలకు మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ శుక్రవారం మజ్జిగ పంపిణీ చేశారు. ఆయనతో పాటు కిసాన్ సెల్ కాంగ్రెస్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ సత్యం రెడ్డి, మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ పవన్, దుర్గరాజ్, గంగాధర్, తదితరులు ఉన్నారు.