ఖైరతాబాద్: సరస్వతీ పుష్కరాలకు డిప్యూటీ సీఎంకు ఆహ్వానం

61చూసినవారు
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 21 వరకు కాళేశ్వరంలో నిర్వహించనున్న సరస్వతి పుష్కరాల సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ వెంకట్ రావు డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా పుష్కరాలకు రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

సంబంధిత పోస్ట్