ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత

69చూసినవారు
హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం సమీపంలో గురువారం భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌కు నిరసనగా పార్టీ నేతలు ఆందోళనకు దిగడంతో, పోలీసులు అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశముంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్