హైదరాబాద్: నిర్మానుష్య ప్రదేశంలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం

71చూసినవారు
కూకట్‌పల్లి పరిధిలోని ఖైత్లాపూర్ వద్ద నిర్మానుష్య ప్రదేశంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. శనివారం స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్