కూకట్ పల్లి: ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి వాహన దారుడుమృతి

77చూసినవారు
కూకట్ పల్లి నియోజకవర్గం బాల నగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి ఆదివారం వాహన దారుడు మృతి చెందాడు. చలానా రాసేందుకు రన్నింగ్ లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఆపే క్రమంలో…ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడిపోయాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి తల పై నుండి ఆర్టీసీ బస్సు వెళ్లిపోయింది. సంఘటన స్థలంలోని వాహనదారుడు మృతి చెందాడు. రోడ్డు పై వాహనదారులు ధర్నా చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్