కూకట్ పల్లి: కార్మికులపై కక్షపూరిత గా వ్యవహరిస్తుంది

69చూసినవారు
కూకట్ పల్లి నియోజకవర్గం ప్రశాంత్ నగర్ లో టాడ్ ఏరోస్పేస్ పాస్టనర్స్ కంపెనీ లో ఏడు మంది ఐఎన్ టియుసి కార్మికులు యూనియన్ ఏర్పాటు చేసినందుకు వారి పై యాజమాన్యం కక్షపూరితంగా వ్యవహరించి వారిలో ఐదుగురిని యుపి రాష్ట్రానికి బదిలీ చేసినందుకు కంపెనీ ముందు బైటాయించి గత 25 రోజులుగా ఏడు మంది ఐఎన్ టియుసి కార్మికులు శనివారం రిలే నిరాహార దీక్షలకు పిసిసి లేబర్ సెల్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మద్దతు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్