మూసి పరివాహక ప్రాంతంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

70చూసినవారు
చైతన్యపురి మూసి పరివాహక ప్రాంతం సత్య నగర్ లో రెవిన్యూ అధికారులు రివర్ బెడ్ మార్కింగ్ చేస్తున్నారు. స్థానికులు అడ్డుకోవడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. వ్యక్తిని అడ్డుకున్న పోలీసులు హాస్పిటల్ కి తరలించారు. ఘటన స్థలం వద్ద పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.

సంబంధిత పోస్ట్