మలక్పేట్ సిఐ నరేష్, ఎస్ఐ నవీన్ ల పై ఏసీపీ కి ఫిర్యాదు

51చూసినవారు
మలక్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని నమోదైన కేసుల పై నిర్లక్ష్యం వహిస్తున్న ఇన్స్పెక్టర్ నరేష్, ఎస్ఐ నవీన్ ల పై బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్ మాలక్పేట్ ఏసీపీ సుబ్బిరామ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. గతంలో ఓ ఆక్సిడెంట్ కేసులో నిర్లక్ష్యం వహించదమే కాకుండా ఇచ్చిన ఫిర్యాదు లేదని చెప్పాడని ఆవేదన చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్