మల్కాజ్గిరి నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే

85చూసినవారు
మల్కాజిగిరి నియోజకవర్గంలో ఆదివారం పలు కాలనీలను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్కాజిగిరిలో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని హైడ్రా ప్రజల వద్దకు వచ్చే ముందు తనను దాటి రావాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా పేద ప్రజల కు అండగా నిలబడి తన సొంత డబ్బులతో న్యాయపోరాటం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్