మల్కాజ్ గిరిలో సమస్యలపై పోరాటం చేస్తాం: ఎమ్మెల్యే

58చూసినవారు
మల్కాజ్ గిరిలో సమస్యలపై పోరాటం చేస్తాం: ఎమ్మెల్యే
మల్కాజ్ గిరి పరిధిలో ఉన్న ప్రతి సమస్యపై తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. వాజ్పేయి నగర్ లోని ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్ కాలేజీల సమస్య, స్మశాన వాటికల సమస్య నూతనంగా నిర్మించబోయే తుర్కపల్లి ఆండర్ రైల్వే బ్రిడ్జి సంబందించి భూ సేకరణ సమస్య పరిష్కారంపై ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తామన్నారు. నియోజకవర్గంలోని చెరువులు కబ్జాలు కాకుండా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్