మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి పై అలానే, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ పై కాంగ్రెస్ నాయకులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఎప్పటి నుండో విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తమ ఖాతాలోకి మరో కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది.