హైదరాబాద్‌: ఆర్టీఐ కమిషనర్ గా అయోధ్య రెడ్డి ప్రమాణ స్వీకారం

76చూసినవారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో భోరెడ్డి అయోధ్య రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆర్టీఐ కమిషనర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సీఎం పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ రామకృష్ణ రావు, డీజీపీ జితేందర్, పలువురు అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్