బోడుప్పల్ నారాయణ పాఠశాలలో ఘనంగా "గో గ్రీన్" "గో క్లీన్"కార్యక్రమాన్ని నిర్వహించారు. మనమందరం పంచభూతల ఆధార జీవులం మనమే కాదు పశు పక్షాదులు జీవజాలం. అంతా ప్రకృతి పైన ఆధారపడి జీవిస్తున్నాయి. వాటిని నేడు కాలుష్యం బారిన పడేలాగా చేస్తున్నాము మనిషి ఆయు ప్రమాణం తగ్గిస్తున్నాము మనం బాగుండాలంటే మన చుట్టూ పరిసరాలు బాగుండాలి దానికి మనమందరం కంకణం కట్టుకోవాలని ఉద్దేశంతో నారాయణ ఎన్ జి జోన్ ఏజిఎం బాల పరమేశ్వర్ అన్నారు.