మేడ్చల్: జీడిమెట్లలో దారుణ ఘటన

68చూసినవారు
మేడ్చల్: జీడిమెట్లలో దారుణ ఘటన
మేడ్చల్, జీడిమెట్లలో గురువారం దారుణం చోటుచేసుకుంది. తన ఇద్దరు కుమారులను చంపి అనంతరం ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. 7, 5 ఏళ్ల వయసున్న పిల్లలను కొడవలితో నరికి చంపి, తర్వాత భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్