తహాసీల్దార్లతో ముఖాముఖి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

85చూసినవారు
ప్రభుత్వం పక్షాన అన్నివేళలలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు జోడెడ్లాల పని చేస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని నల్సార్ యూనివర్సిటిలో ఆదివారం నిర్వహించిన 33జిల్లాల తహాసీల్దార్లతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్