సందీప్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

57చూసినవారు
ములుగు జిల్లా లంకపల్లి అటవీ ప్రాంతంలో నక్సలైట్లు అమర్చిన ల్యాండ్ మైన్ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ కాలనీకి చెందిన తిక్క సందీప్ మృతి. పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబానికి అన్ని విధాలగా మా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల భూమి ఇస్తామని తెలిపారు. మృతి చెందిన సోదరుడికి హోంగార్డు ఇస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్