ఘట్కేసర్ గట్టు మైసమ్మ ఆలయంలో చోరీ..

54చూసినవారు
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గట్టు మైసమ్మ ఆలయంలో తాళాలు పగలగొట్టి హుండీ ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న చెట్ల పొదల్లో రెండు హుండీ లు పడేశారు. మొత్తం 6 హుండీలను దోచుకెళ్లారు. రెండు నెలలుగా లెక్కించని ఆలయ ఆరు హుండీలు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్