హెచ్పీయూ 400 ఎకరాల అమ్మకంపై విద్యార్థుల ఆందోళన

70చూసినవారు
హెచ్పీయూ క్యాంపస్ పరిధిలోని 400 ఎకరాల భూమిని అమ్మకాన్ని పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు గురువారం ఆందోళనకు దిగారు. రేవంత్ సర్కారుపై నిరసన తెలుపుతూ 'ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్