హిందీ భాష అభివృద్ధికి హిందీ ప్రచార్ సభ సేవలు అభినందనీయం

65చూసినవారు
హైదరాబాద్ నాంపల్లిలో మంగళవారం జరిగిన హిందీ ప్రచార్ సభ 90వ వార్షికోత్సవంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత దేశం భిన్న భాషలు, సంప్రదాయాల సమాహారమైందని పేర్కొన్నారు. హిందీ భాష దేశ ఐక్యతకు దోహదపడుతుందని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల సహా ఆదివాసీ ప్రాంతాల్లో కూడా హిందీ ప్రాచుర్యం పొందిందని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్