స్త్రీలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలి: ఎంపీ కడియం కావ్య

50చూసినవారు
చేడుకు దూరంగా ఉంటూ నైతిక విలువలతో జీవితం గడిపితే మానసిక ఆరోగ్యం కలుగుతుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జామా ఇస్లామీహింద్ ఉమెన్స్ వింగ్ నిర్వహించిన సభలో నైతికత నిజమైన స్వేచ్చ అనే అంశంపై అమే మాట్లాడారు. స్త్రీలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. నలభై ఏళ్ళు దాటిన మహిళలు క్రమంగా పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్