తండ్రి మందలించాడని యువకుడి ఆత్మహత్య

73చూసినవారు
తండ్రి మందలించాడని యువకుడి ఆత్మహత్య
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీసులు పరిధిలోని, సూరారం కాలనీ, రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటాడు. అశోక్ వయసు 17 సంవత్సరాలు చింతల్ లో ఇంటర్ మొదటి సంవత్సర చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి గణేష్ నిమజ్జనం వెళ్లడంతో రాత్రి ఇంటికి రాలేదని తన తండ్రి అశోక్ మందలించడంతో ఆవేశంతో వెళ్లి ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూరారం పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్