ప్రగతి నగర్ లో అగ్నిప్రమాదం

75చూసినవారు
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ 23వ డివిజన్ దగ్గర అజయ్ ఆర్కేట్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే దగ్గరలో ఉన్న నాయకులు మౌలేశ్వర్ సీఐ ఉపేందర్ కి చెప్పగానే ఫైర్ ఇంజన్, పోలీసులు వచ్చి చర్యలు తీసుకున్నారు. అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కాంగ్రెస్ నాయకులు రమేష్, వరగంటి వాసు, మల్లేశ్వరరావు, తదితరులు చెప్పారు.

సంబంధిత పోస్ట్