ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం మాజీ ఎమ్మెల్యే

71చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం మాజీ ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ తన నివాసంలో నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. గాజులరామారం గ్రామంలోని పలువురు స్థానికులకు రోడ్డు వెడల్పు గురించి మున్సిపల్ నుండి వచ్చిన నోటీసులు గురువారం మాజీ ఎమ్మెల్యే కి దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్