నిజాంపేటలో ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు

84చూసినవారు
నిజాంపేటలో ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ వాసవి క్లబ్ వనిత ఆనందగిరి ఆధ్వర్యంలో శనివారం మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి చెప్పారు. ఈ కార్యక్రమంలో అతిధులుగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ కొలను హనుమంత రెడ్డి, కొలను శ్రీనివాస్ రెడ్డి, కొలను రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్