కుత్బుల్లాపూర్: మత సామరస్యానికి ప్రతీక ఉర్సు ఉత్సవాలు

62చూసినవారు
కుత్బుల్లాపూర్: మత సామరస్యానికి ప్రతీక ఉర్సు ఉత్సవాలు
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని జీతేపీర్ దర్గాలో నిర్వహించిన ఉర్స్ ఉత్సవాలకు బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్, పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుకు రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై చాదర్ ను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక ఉర్సు ఉత్సవాలు అని, ఇక్కడ జరిగే ఉర్స్ వేడుకల్లో కులమతాలకతీతంగా అందరూ పాల్గొంటారన్నారు.

సంబంధిత పోస్ట్