కుత్బుల్లాపూర్: ఓ ఫ్లాట్ విషయంలో ఇరువర్గాల మధ్య కట్టెలతో గొడవ

53చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సురారం పియస్ కృషికాలనీ లో 132గజాల ఓ ప్లాట్ విషయంలో ఇరువర్గాల దాడి చేసుకున్నారు. స్వరాజ్యం(29), చైతన్య, లక్ష్మీ, అనూషతో పాటు మరికొంతమంది పై కర్రలు బండలు, డ్రమ్ములతో ఓ వర్గం దాడి చేశారు. ఈదాడిలో పల్లపు వీర్యయ్య అనే వ్యక్తికి తీవ్రగాయాలు హాస్పిటల్ కి తరలించారు. స్వరాజ్యం(29)అనే మహిళ బుధవారం పిర్యాదుమేరకు కేసునమోదు చేశారు. పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్