కుత్బుల్లాపూర్: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

84చూసినవారు
కుత్బుల్లాపూర్: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో బుధవారం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద రోజువారీ కార్యాచరణలో భాగంగా నియోజకవర్గం ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు ఆహ్వానాలు, వినతి పత్రాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్