కుత్బుల్లాపూర్: వీరజవాన్ మురళి నాయక్ కి నివాళులు తెలిపిన ప్రీతీ రెడ్డి

64చూసినవారు
భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కి సంఘీభావంగా, సరిహద్దుల్లో దేశ క్షేమం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన మురళి నాయక్ కు నివాళులు అర్పించే కార్యక్రమంలో మల్లారెడ్డి విశ్వ విద్యా పీఠ్ వైస్ చైర్మన్, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి స్టెప్పులు వేయడం చూసి ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. దేశం ఒక పక్క పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణంలో ఉంటే ఇలాంటి కార్యక్రమంలో డాన్సులు చేయడం విడ్డురంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్