రెవెన్యూ అధికారులతో వాగ్వాదం

57చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయం వద్ద అత్తాపూర్ లోని భరత్ నగర్ వాసులు శనివారం రాజేంద్రనగర్ ఎమ్మార్వో తో వాగ్వాదానికి దిగారు. హైడ్రాకు సంబంధించిన తన నివాసాలకు ఇప్పటికే మార్కింగ్ చేసి వెళ్ళగా డబుల్ బెడ్రూంలు కేటాయిస్తామని తెలిపారని, లక్షలాది రూపాయలతో ఇల్లు నిర్మాణం చేసుకున్నాము. అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ ఇల్లులు కూల్చివేయడంపై వాగ్వాదానికి దిగారు.

సంబంధిత పోస్ట్