డీఎస్ మరణం బాధాకరం

52చూసినవారు
మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ మరణం బాధాకరమని మాజీ మంత్రి, సనత్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ధర్మపురి అరవింద్ నివాసంలో డీ. శ్రీనివాస్ పార్థీవదేహం వద్ద నివాళులు అర్పించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్