సికింద్రాబాద్: ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ మహా ధర్నా

74చూసినవారు
సికింద్రాబాద్: ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ మహా ధర్నా
ఏఐసీసీ అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జిషీట్ లో ఈడీ చేర్చడానికి నిరసనగా హైదర్ గుడా ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నాకార్యక్రమానికి గురువారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తన క్యాంపు కార్యాలయం నుంచి కార్యకర్తలతో కలిసి ర్యాలిగా బయలుదేరి వెళ్లారు.

సంబంధిత పోస్ట్