భారీ కాన్వాయ్ తో దీక్షా దివస్ కు మల్లారెడ్డి

63చూసినవారు
దీక్షా దివస్ కార్యక్రమానికి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి భారీ కాన్వాయ్ బయల్దేరారు. బోయిన్పల్లిలోని స్వగృహం నుంచి ఘట్కేసర్ వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి దుండిగల్లోని మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. బోడుప్పల్, పీర్జాదిగూడ, నాగారం, దమ్మాయిగూడ, జవహర్నగర్ కార్పొరేటర్లు, బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్