ప్రజాభవన్‌కు సమీపంలోని పెట్రోల్‌బంక్‌లో మంటలు

61చూసినవారు
ప్రజాభవన్‌కు సమీపంలోని పెట్రోల్‌బంక్‌లో మంటలు
హైదరాబాద్‌ లోని ప్రజాభవన్‌కు సమీపంలోని పెట్రోల్‌బంక్‌లో మంటలు చెలరేగాయి. భూగర్భ ట్యాంక్‌ మూత తీస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో స్థానిక ప్రజలు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది.. మంటలను అదుపుచేశారు.

సంబంధిత పోస్ట్